ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్భయ దోషుల ఉరి పై మహేష్ బాబు సంచనల ట్వీట్..

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2020, 05:58 PM

నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తమ మనసులో మాట చెప్పారు. తాజాగా మహేష్ బాబు కూడా ఇదే విషయంపై ట్వీట్ చేసాడు. నిర్భయ దోషులను ఉరి తీయడంపై సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందించాడు. చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న న్యాయం ఇప్పటికీ జరిగింది. నిర్భయ కేసులో జరిగిన తీరుతో మరోసారి న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం వచ్చిందని ట్వీట్ చేసాడు సూపర్ స్టార్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa