హైదరాబాద్: మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. మురుగదాస్ దర్శకుడు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్.వి.ప్రసాద్ నిర్మాత. బుధవారం మహేష్బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్’ టీజర్ని విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్బాబు సరికొత్త లుక్లో సందడి చేస్తున్నారు. ఎస్జే సూర్య ప్రతికథానాయకుడిగా నటిస్తున్నారు. 'పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్న్మెంట్, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని ఎస్జే సూర్య చెబుతున్న డైలాగ్ టీజర్కు హైలెట్గా నిలిచింది. విజయ దశమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయను
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa