ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారువారి పాట' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 09:31 PM

సూపర్ స్టార్ ​మహేశ్​బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారి పాట'. ఈ సినిమాకి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా  రన్​టైమ్​ 2 గంటల 42 నిమిషాలని ఉంది అని చిత్ర బృందం ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాని  మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa