ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"విక్రంవేద" డైరెక్టర్స్ నుండి రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్ "వధంది"..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 05:42 PM

విక్రంవేద సినిమాతో డైరెక్టర్స్ గా చాలామంచి పేరు తెచుకున్నారు పుష్కర్, గాయత్రి. ఈ దర్శకద్వయం నుండి తాజాగా రాబోతున్న ప్రాజెక్ట్ "వధంది". ఇదొక థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ తోనే కోలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య డిజిటల్ డిబట్ చేస్తున్నారు.


లేటెస్ట్ గా ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు డిసెంబర్ 2 నుండి ప్రైమ్ వీడియోలో వధంది వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.


SJ సూర్యతో పాటు ఈ సిరీస్ లో నాజర్, లైలా, సంజన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పోతే, పాన్ ఇండియా భాషల్లో ఈ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com