ఉదయ్ మరియు సురేష్ దర్శకత్వంలో దర్శకుడు రవిబాబు అసలు అనే టైటిల్ తో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పూర్ణ షమ్నా కాసిమ్ కథానాయికగా నటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 4, 2024న సాయంత్రం 07.00 గంటలకు ఈటీవీ ఛానెల్లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రం ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్పై నిర్మించబడింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజేష్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa