దక్షిణ భారత దేశంలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్సు)-2019 అవార్డుల వేడుకను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఖతార్ లో నిర్వహించే ఈ వేడుకకు టాలీవుడ్, మాలీవుడ్ ప్రముఖ నటులు చిరంజీవి, మోహన్ లాల్ లు వరుసగా ఆగస్టు 15, 16 తేదీల్లో గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. కాగా,సైమా వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa