ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆపరేషన్ సిందూర్'పై స్పందించిన ప్రకాష్ రాజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 10:58 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'పై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. 'భారత సాయుధ దళాలకు సెల్యూట్, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ సహించదు' అని ఆయన తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ నటుడు ఫవాజ‌మ్ముక‌శ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర‌దాడి చ‌ర్య‌కు సంబంధించి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల‌పై దాడి చేయ‌గా.. ఇందులో 70 మందికి పైగా ఉగ్ర‌వాదులు మ‌రణించిన‌ట్లు స‌మాచారం.ద్ ఖాన్ చిత్రం 'అబీర్ గులాల్'ను భారత్లో విడుదల చేయడాన్ని ప్రకాష్ రాజ్ సమర్థించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa