ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై రొమాంటిక్‌ సినిమాలు చేయను: ఆర్‌ మాధవన్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 08:21 PM

నటుడు మాధవన్  తాజాగా ‘ఆప్‌ జైసా కోయి’ అనే రొమాంటిక్‌ కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో ఫాతిమా సనా షేక్‌ హీరోయిన్‌గా నటించింది. అయితే తాజాగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాలో 55ఏళ్ల వయసు ఉన్న ఆయన ఫాతిమాతో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం సోషల్ మీడియాతో వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఆయన స్పందిస్తూ.. ఇకపై తాను రొమాంటిక్‌ సినిమాల్లో నటించనని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa