మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో సినిమా రాబోతోంది. రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనమ్, ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పక్కా ప్లాన్తో హత్యకు పాల్పడినట్లు వెలుగు చూసింది. ఈ రియలిస్టిక్ క్రైమ్ స్టోరీపై అమీర్ ఖాన్ దర్శకత్వంలో సినిమా తీయాలని యోచిస్తున్నారని టాక్. ప్రస్తుతం కథపై పరిశోధన కొనసాగుతోందని సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa