బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు జాన్వీ కపూర్ ఒక సంతోషకరమైన కామెడీ ఎంటర్టైనర్ 'పరమ సుందరి' లో నటిస్తున్నారు. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టు 29, 2025న అంటే రేపు గ్రాండ్ విడుదలకి సిద్ధంగా ఉంది. సచిన్ - జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa