ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 01:50 PM
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. కావ్య థాపర్ కథానాయిక. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి కావడంతో.. నిర్మాణానంతర పనులు, ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
Latest News