గ్రంథాలయ సంస్థ కు చైర్మన్గా ఎన్నికైన వంగవీటి రామారావు కు ఘనంగా అభినందనలు
Sun, Oct 20, 2024, 11:04 PM
by Suryaa Desk | Tue, Oct 22, 2024, 10:47 AM
TG: చందానగర్లో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రాపురం అశోక్నగర్లో ఉంటున్న తెనాలి వాసి ఉదయ్ (23) తన స్నేహితులతో కలిసి చందానగర్లోని వీవీప్రైడ్ హోటల్కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఉదయ్ వెంట కుక్క పడటంతో తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడటం గమనార్హం.