గ్రంథాలయ సంస్థ కు చైర్మన్గా ఎన్నికైన వంగవీటి రామారావు కు ఘనంగా అభినందనలు
Sun, Oct 20, 2024, 11:04 PM
by Suryaa Desk | Tue, Oct 22, 2024, 02:39 PM
ముత్తారం మండలం మైదంబండ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మండల మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బియ్యని శివకుమార్, మైదంబండ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బూడిది శ్రీనివాస్ లు కోరారు. వెంటనే స్పందించిన మంత్రి గోదావరిఖని డిపో డీఎంతో ఫోన్లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజబాబు, మహేందర్, రాజేందర్, రాము పాల్గొన్నారు.