గ్రంథాలయ సంస్థ కు చైర్మన్గా ఎన్నికైన వంగవీటి రామారావు కు ఘనంగా అభినందనలు
Sun, Oct 20, 2024, 11:04 PM
by Suryaa Desk | Tue, Oct 22, 2024, 11:38 AM
ఒత్తిడి ప్రతీ వారి జీవితంలో భాగమైందని, దానిని జయించాలంటే ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలని సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పూర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీయేటా నిర్వహించే మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా వివిధ విభాగాల సిబ్బందికి 'మానసిక ఆరోగ్యం- ఒత్తిడిని జయించడం ఎలా' అనే అంశంపై అవగాహన కల్పించారు.