గ్రంథాలయ సంస్థ కు చైర్మన్గా ఎన్నికైన వంగవీటి రామారావు కు ఘనంగా అభినందనలు
Sun, Oct 20, 2024, 11:04 PM
by Suryaa Desk | Tue, Oct 22, 2024, 07:23 PM
ఆదిలాబాద్ టూ టౌన్ సిఐ కరుణాకర్ రావు, ఎస్సై విష్ణు ప్రకాష్ లను మంగళవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు వాగ్మారే భీంరావు, రమాబాయి మహిళా సంఘం అధ్యక్షురాలు దయషీలా ఉన్నారు.