ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విస్తృత స్థాయి సమావేశనికి బయలుదేరిన బీజేపీ నేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 02:04 PM

మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి శుక్రవారం బిజెపి ముఖ్య నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, పాలమూర్ విష్ణువర్ధన్ రెడ్డి, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa