ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిరేకల్ జన జాతర సభకు పోటెత్తిన జనసంద్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 02:41 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం మినీ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జనజాతర సభ విజయవంతమైంది. ఈ సభలో ఏఐసీసీ ఇంచార్జీ మల్లికార్జున్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa