ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 06:20 PM

అక్రమంగా తరలిస్తున్న 52 ఆవులు, దూడలను దేవరకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమటిపల్లి సమీపంలో శనివారం శేఖర్ అనే వ్యాపారి అక్రమంగా డీసీఎంలో గోవులను తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. కాగా మరో వ్యాపారి కృష్ణకు శేఖర్ తో ఉన్న గొడవల కారణంగా కృష్ణ డీసీఎంను అడ్డుకుని ఘర్షణకు దిగడంతో కృష్ణకు స్వల్ప గాయాలై, కారు ధ్వంసమైందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa