ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్ పరీక్షలపై విచారణ జరిపించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 03:13 PM

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి సాయికుమార్ అన్నారు. నీట్ పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు. పరీక్షలు రాసిన 67మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు రావడం, ఒక తరగతి గదిలో 8 మందికి మొదటి ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. పరీక్షల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa