ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులు పూర్తి చేయించడం ఇతని లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా రైతులకు 2. 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా దివంగత నేత వైఎస్సార్ హయాంలో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa