ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు సమగ్ర విచారణ జరుపాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 03:36 PM

కొల్లాపూర్ మండల పరిధిలోని ముక్కిడి గుండం గ్రామానికి చెందిన చెంచు మహిళ తిరుగుడు మశమ్మ వొళ్ళంతా కాలిన సంఘటనలో పోలీసులు సమగ్ర విచారణ జరిపించి నిజాలు తేల్చి ధోషులని కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ డిమాండ్ చేశారు. చెంచు మహిళను గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుమ గొల్ల వారు వెట్టి చాకిరి కింద జీతం కుదుర్చుకొని చిత్ర హింసలకు గురి చేశారని మంగళవారం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa