ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 07:12 PM

దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ సర్వీసెస్ డి. కృష్ణ ప్రసాద్ వేములవాడ రాజన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపం వేదోక్త ఆశీర్వచనము చేసినారు, ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏ ఈ ఓ గజ్వేల్ రమేష్ బాబు పర్యవేక్షకులు తిరుపతిరావు గడ్డం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa