కాకతీయులనటి పంచకుట శివాలయ పునః ప్రతిష్టాపనకు మండల ప్రజలు తరలి రావాలని ఆలయ కమిటీ చైర్మన్ వంగల బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతు శివాలయ పునః ప్రతిష్టాపనకు సహకరించిన దాతలకు మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
నవంబర్ 6 నుడి 8 తేదీ వరకు జరగబోయే శ్రీ పార్వతి సామెత మహాదేవ స్వామి పంచకూట ఆలయ పునః ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవనికి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పార్వతీ సమేత మహాదేవుని అశీసులు పొందాలని మండల గ్రామా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు,ఆలయ కమిటీ సభ్యులు సిరిపురపు సంపత్,బూర కిశోర్,భాషాబోయిన సాగర్,తోట కుమారస్వామి,సిరిపురపు తిరుపతి,దేవేందర్,కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి సందీప్,జెలేందర్ రెడ్డి,మందల తిరుపతి,ఆలయ అర్చకులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa