ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగిత్యాల: అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన హాఫేజ్ సల్మాన్ యూసుఫ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 03:49 PM

జగిత్యాల పట్టణానికి చెందిన మమత రక్త హీనతతో శనివారం ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేరగా, రక్త పరీక్ష చేసిన వైద్యులు పేషెంట్ కి కేవలం 2 యూనిట్ లు మాత్రమే రక్తం ఉందని, వెంటనే రక్తం ఎక్కించాలని తెలిపారు.
పేషెంట్ బందువులు మంజూర్ అనే వ్యక్తి కి సమాచారం ఇవ్వగా, వెంటనే స్పందించి అతను జగిత్యాల జిల్లా ప్రాణ దాతల సమూహం వాట్సాప్ గ్రూప్ లో సమాచారం ఇవ్వగా, సల్మాన్ యూసుఫ్ రక్త నిధికి వెళ్లి రక్తదానం చెయ్యడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa