ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 02:09 PM

హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రయాణికులకు ఎల్‌అండ్‌టీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు, మూడు నెలల కాలానికి ప్రయాణాలను ఆధారంగా తీసుకొని ప్రయాణికులకు బహుమతులను అందజేయనుంది. స్మార్ట్‌ కార్డ్‌ను వినియోగించి 51 ట్రిప్పుల కన్నా ఎక్కువగా ప్రయాణించిన వారికి ప్లాటినం బ్యాండ్.. 36-50 ట్రిప్పుల మధ్య ప్రయాణిస్తే గోల్డ్ బ్యాండ్.. 21-35 ట్రిప్పుల ప్రయాణానికి సిల్వర్ బ్యాండ్ ఇవ్వనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa