హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండల పరిధి తాళ్లగూడెం స్టేజీ వద్ద శనివారం ఓ కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ శివారులోని దమ్మయిగూడ వాసులు అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa