ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేదం అందరూ చదవడంతో పాటు సనాతనధర్మాన్ని కాపాడాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 10:46 AM

దేశ కీర్తి, ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో నిగమనీడమ్-వేద గురుకులంలో మాజీ డీఎస్పీ, రచయిత డి. నళినీ ఆచార్యా సనాతన ధర్మంపై రచించిన 'వేదం-యజ్ఞం' అనే పుస్తకాన్ని వేదశ్రీచిదానంద సరస్వతి స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేదం అందరూ చదవడంతో పాటు సనాతనధర్మాన్ని కాపాడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa