దేశ కీర్తి, ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో నిగమనీడమ్-వేద గురుకులంలో మాజీ డీఎస్పీ, రచయిత డి. నళినీ ఆచార్యా సనాతన ధర్మంపై రచించిన 'వేదం-యజ్ఞం' అనే పుస్తకాన్ని వేదశ్రీచిదానంద సరస్వతి స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేదం అందరూ చదవడంతో పాటు సనాతనధర్మాన్ని కాపాడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa