ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరెళ్తున్నారా..! దొంగలతో జాగ్రత్త..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 02:53 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుతో రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. రద్దీని అవకాశంగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే ఘటనలు జరగవచ్చని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బోగీల్లో చోరీలకు అంతర్రాష్ట్ర ముఠాలు చురుకుగా యత్నిస్తున్నట్లు గుర్తించామని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa