ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:13 PM

మండలంలోని 27.గ్రామాలకు 2.కోట్ల 20.లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ బండి సంజయ్ కి బీజేపీ మండలశాఖ తరుపున పాలాభిషేకం చేశారు.మండలంలోని 27.గ్రామాలకు ఈజిఎస్ స్పెషల్ గ్రాంట్స్ క్రింద సిసిరోడ్లు మంజూరుకోసం  ఈనెల 15 న  కలెక్టర్  ప్రతిపాదనలు పంపగా 27న  27.గ్రామాలకు  ప్రొసీడింగ్ మంజూరు చేయడం జరిగింది.  కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మండల అధ్యక్షులు ఖమ్మం వెంకన్న  ప్రత్యేక కృతజ్ఞతలు బీజేపీ మండలశాఖ తరుపున తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, మ్యాకల చెంద్రశేఖర్ రెడ్డి, ద్యాగాటీ సురేందర్, మ్యాకల రజినీకాంత్ రెడ్డి, చేను తిరుపతి, బొమ్మగాని శివకుమార్, అన్నడి లక్ష్మ రెడ్డి, చిగురు రాజిరెడ్డి,నరాల శ్రీకాంత్, అన్నడి మధుసుధన్ రెడ్డి, ఏడుమల రాజు,జాలిగాం సంపత్,నాగు అజయ్, గంగాడి అనిల్ రెడ్డి,ఖమ్మం రాజు, తుపాకుల  లక్ష్మణ్ శాతవేణి హరీష్,పుట్ట లక్ష్మణ్, శ్రావణపల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa