ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లవల్లి గ్రామస్తులకు సీపీఎం సంఘీభావం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 02:31 PM

డంప్ యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామస్తులు చేపట్టిన ఆందోళన శనివారం నాలుగవ రోజుకు చేరింది. సీపీఎం నాయకులు గ్రామస్తులకు సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ డంప్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మాణిక్యం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa