ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 07:50 PM

భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారు అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహించే కోటి కుంకుమార్చనను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa