ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలపై ఎమ్మెల్సీని కలిసిన నియోజకవర్గ ప్రజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 03:21 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కార్యాలయంలో శనివారం కలిసారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa