ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజ రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని ర్యాలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 04:00 PM

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆప్ ఎక్సిలెన్సీ విద్యార్థులు హోలీ పండుగను సహజ రంగులతో జరుపుకోవాలని గురువారం ర్యాలీ నిర్వహించారు.
పాఠశాల నుంచి మార్కెట్ కాంటా చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ తీశారు. ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ సహజ రంగులతో హోలీ నిర్వహించుకోవాలని ఎలాంటి విఘాతం కలగదని తెలిపారు. విద్యార్థులు ర్యాలీలో ప్రకృతి, సహజ రంగుల గురించి నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa