ఏప్రిల్ 13న తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించే స్పేరోస్ దీక్షలో పాల్గొనాలని శుక్రవారం తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో ఉపాధి కూలీలను కలిసి పలువురు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కూలీలకు స్పేరోస్ భీమ్ దీక్ష కార్యాచరణను వివరించి దీక్ష సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందు, శ్యామ్ కుమార్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
![]() |
![]() |