నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa