ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సీతాదయాకర్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 03:59 PM

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సీతాదయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఛైర్‌పర్స్‌తోపాటు ఆరుగురు సభ్యులను సర్కార్ నియమించింది.
కంచర్ల వందనగౌడ్‌, బి. అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్‌, బి. వచన్‌కుమార్‌ కమిషన్‌ సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa