ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్‌ 16 నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్‌ తరగతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 03:26 PM

విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యలో సంస్కరణలకు చేశారు. డిగ్రీలోని ఆరు సెమిస్టర్ల షెడ్యూళ్లను నిర్ణయించారు. తొలి సెమిస్టర్‌ తరగతులు జూన్‌ 16 నుంచి, పరీక్షలు నవంబరు 6 నుంచి మొదలవుతాయి.
20 శాతం మార్పులతో డిగ్రీలో కొత్త పాఠ్య ప్రణాళికను అమల్లోకి తీసుకురాన్నారు. ఇప్పటివరకు సెమిస్టర్‌ పరీక్షలకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయించేవారు. ఇకపై సెమిస్టర్‌ పరీక్షలను 50 మార్కులకే నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa