ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకి సన్న బియ్యం అందజేస్తున్న బీజేపీ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 04:00 PM

ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో శనివారం బీజేపీ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బియ్యం పంపిణీలో కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్గౌడ్, ఓబిసి మోర్చా కార్యదర్శి లక్ష్మన్నదొడ్డెన్నగౌడ్, నారాయణ, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa