ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 04:42 PM

కాళేశ్వరం ప్రాంతంలో కార్చిచ్చు మంటలు అదుపుతప్పి అడవిని కబళిస్తున్నాయి. మండలంలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నీలగిరి చెట్ల ప్లాంటేషన్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వేలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ క్రమంలో స్థానిక గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కాళేశ్వర ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు వంటల కోసం మంటలు వేసి, పూర్తిగా ఆర్పకుండా వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa