ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత అవసరం.. సబ్ కలెక్టర్ కిరణ్మయి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:50 PM

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులకు సూచించారు. బుధవారం బాన్సువాడ పట్టణంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. 
గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన పేదలకు ఇండ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, స్థానిక నాయకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa