ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమిషనర్ తో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 03:03 PM

హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ తో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం అయ్యారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్. వి కర్ణన్ ను ఎమ్మెల్యే కోరారు. మంగళవారం. మూడు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల సమస్యపై ఆయనకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa