ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 11:50 AM

చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం, పట్టించుకొని ఎమ్మెల్యే . వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన 5 వేల క్వింటాళ్ల ధాన్యం. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన ధాన్యం, తీవ్ర ఆందోళనలో రైతులు . వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని, అధికారులు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు కానీ ధాన్యం మాత్రం కొనడంలేదని వాపోతున్న రైతులు . ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తమ ధాన్యం తడిసిందని, మొలకొచ్చిన ధాన్యం కూడా కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa