ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేలుడు ఘటన బాధితుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 05, 2025, 03:34 PM

ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ పేలుడు ఘటనలో గాయపడిన గోపి శుక్రవారం ప్రాణాలు విడిచాడు.  చందర్లపాడు మండలం, కూనయపాలెం గ్రామానికి చెందిన గోపి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa