ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెహ్రూ, ఇందిరాగాంధీపై దూబే సంచలన ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 04:11 PM

బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే, నెహ్రూ–ఇందిరాగాంధీలపై ఆరోపణలు చేశారు. చైనా నిఘా కోసం నందాదేవీ పర్వతంపై అమెరికా పరికరం అమర్చేందుకు అనుమతిచ్చారని ఎక్స్‌లో పేర్కొన్నారు. హిమాలయ ప్రాంతంలో వదిలిన ఆ పరికరం వల్ల క్యాన్సర్ కేసులు, హిమానీనదాల కరుగుదల, క్లౌడ్‌బరస్ట్‌లు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. 1978లో ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంట్‌లో దీనిని అంగీకరించారని, న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa