కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 17న వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళా ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో 14 ప్రైవేటు కంపెనీలు పాల్గొని సుమారు 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన యువత Naipunyam. ap. gov. in లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో పోస్టర్లను ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa