ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన గణపతి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 02:19 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సిద్ది వినాయక స్వామి దేవాలయాన్ని శనివారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ కృష్ణ, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, వడ్డే కుమార్ కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa