ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో వరద విపత్తు పరిశీలనకు వచ్చిన కేంద్రం బృందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 02:31 PM

కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తును అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పరిశీలన బృందాన్ని జిల్లాకు పంపించింది. ఈ బృందం బుధవారం జిల్లాకు చేరుకుంది. బిక్కనూరు, అంతంపల్లి, బీబీపేట, లింగంపేట్, కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, ఫిల్టర్ బెడ్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేటలలో పర్యటించి, వరద నష్టాన్ని క్షేత్ర స్థాయిలో అంచనా వేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa