నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో చదువుకుంటున్న తోరగల్లు గ్రామానికి చెందిన పాప, గత నెల 4వ తేదీన స్కూల్ బస్సు దిగే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు కింద పడి మృతి చెందింది. ఈ ఘటన నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు మరుసటి రోజు ఎంఈఓ మరియు విద్యాశాఖ అధికారులు స్కూల్ను సీజ్ చేశారు. దీంతో సుమారు 300 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళింది. స్కూల్ మూసివేయడంతో తరగతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa