బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించినందుకు నిరసనగా నంగునూరులో బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు విద్యాసంస్థలను మూసివేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa