హుజూరాబాద్ పట్టణంలో కరీంనగర్ రోడ్డులోని నిర్వహణ రెస్టారెంట్లో అర్ధరాత్రి భోజనం ఆలస్యమైన విషయంపై తలెత్తిన వాగ్వాదం ఘర్షణగా మారింది. ముగ్గురు వ్యక్తుల పిలుపుతో పది మంది బైకులపై వచ్చి రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో చరణ్, సాయి, అనితలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa